30 లక్షల మంది ఈ అమ్మాయి కోసం మళ్ళీ మళ్ళీ చూసారు. ఇండియా లోనే ఎక్కువ మంది చుసిన ఫన్నీ వీడియో అయ్యింది

30 లక్షల మంది ఈ అమ్మాయి కోసం మళ్ళీ మళ్ళీ చూసారు. ఇండియా లోనే ఎక్కువ మంది చుసిన ఫన్నీ వీడియో అయ్యింది 
ఈటీవిలో ప్రసారమవుతున్న వివాదాస్పద కామెడీ షో 'జబర్దస్త్'పై మరో ఫిర్యాదు నమోదైంది. అనాథ పిల్లలను కించపరిచేలా హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై కొంతమంది అనాథ యువతులు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సోమవారం ఫిర్యాదు చేశారు.పంచ్ డైలాగుల పేరుతో అనాథ పిల్లలను, వికలాంగులను, వృద్దులను, మహిళలను కించపరుస్తున్నారన్న ఆరోపణలు జబర్దస్త్ పై వెల్లువెత్తుతున్నాయి.
హాస్యం పేరుతో ఫక్తు బూతును జనాల మైండ్ లోకి జొప్పిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అనాథ పిల్లలపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. కాసేపు జబర్దస్త్ పక్కన పెట్టి ఈ వీడియో చుడండి పిచ్చ కామెడీ



Comments