హీరోయిన్ రాశిఖన్నాని లైవ్ షో లో కాల్ చేసి ఆడుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ | పిచ్చి పీక్స్ లో ఆడుకున్నాడు

హీరోయిన్ రాశిఖన్నాని లైవ్ షో లో కాల్ చేసి ఆడుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ | పిచ్చి పీక్స్ లో ఆడుకున్నాడు 

ఇప్పుడున్న కుర్ర హీరోలు కొన్ని విషయాలకు చాలా దూరంగా ఉంటారు. తమపై లేని పోని పుకార్లు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. కానీ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదనితిక్క హీరోయిన్ లారిస్సా బొనేసి తో డేటింగ్ చేసేస్తున్నాడనీ, ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనీ వార్తలు రావటం అప్పట్లో చాలామందినే ఆకర్షించింది.
నిజానికి అది రూమర్ మాత్రమే అని తొందరలోనే తేలిపోయిందనుకోండి... అయితే ఆ గాసిప్ రావటానికి గల కారణాన్ని మరో సారి ఇలా చెప్పాడు సాయి‌ధరమ్ తేజ్.ఎప్పుడూ మెగా హీరోల గురించి ఏదో విషయం చెప్పే సాయిధరమ్.. ఈసారి మాత్రం తన గురించి ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బుల్లితెరపై ప్రదీప్ యాంకర్‌గా ప్రసారం అవుతున్న "కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా" కార్యక్రమానికి వచ్చాడు సాయిధరమ్ తేజ్.

Comments